Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టివి: తెలుగుదేశం పార్టీ మండల కార్యవర్గ సమావేశం కార్యకర్తలు ముఖ్య నేతలతో శుక్రవారం జరిగింది. సందర్భంగా సబ్బవరం తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు ముత్యాల నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైన 40 సంవత్సరాల పార్టీ అని పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటాయని అటువంటి పార్టీలోకి ఎంతోమంది వస్తూ ఉంటారుపోతూ ఉంటారని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఉన్నవారికి సముచిత స్థానం ఇచ్చే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీఅని అన్నారు అందుకేసబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా యువనేత తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అలంకరించినేటికీ కూడా సామాన్య వ్యక్తిలా కనిపించే వ్యక్తి ఆ వ్యక్తి ఈగంది ముత్యాల నాయుడు గారే శనివారం కొంతమంది వేరే అపోహలకు లోనై పార్టీ అధిష్టానానికి చెప్పకుండావారిలో వారే లేనిపోనివి ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సమంజసంపార్టీలో ఏమైనా ఉంటే మండల పార్టీ ఉంది జిల్లా పార్టీ ఉంది రాష్ట్ర పార్టీ ఉంది వారితో సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో తప్పతమకు తానుగా నిర్ణయం తీసుకునే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కాదు అది తెలుసుకోవాలని ముత్యాలు నాయుడు అన్నారు అనంతరం మరో సీనియర్ నేత పైడివాడ గ్రామఎక్స్ సర్పంచ్ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి అభిప్రాయ బేధాలు ఉండవుమధ్యలో వేరే పార్టీ నుంచి వచ్చిన వారికేఅటువంటి కుతంత్రాలు ఉంటాయి వారిని మన పార్టీ పట్టించుకునే అవసరమే లేదు అని వెంకటరమణ అన్నారు అనంతరంమండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ మిత్రులుమారేడుపూడి అక్క బాబు పల్ల తాతారావుదాసరి వెంకటరమణ గండి దేముడు కోరాడ శ్రీను రెడ్డి దేముడుగొల్లి చైతన్య పోతల కనకరాజు బొబ్బరి కనకరాజుకొరుపోలు గోవింద్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Rapid TV