Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం గున్నంపూడి గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ శాఖ అధికారి తిరుపతిరావు ....ఐదు టన్నుల 650. కేజీలు బియ్యాన్ని స్వాధీనం ... గున్నెంపూడి రేషన్ డీలర్ భర్త నామిని డీలర్ రమేష్ అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి ....పట్టుపడ్డ బియ్యాన్ని రావికమతం మండలం పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలింపు. బియ్యం అక్రముగా నిలువ చేసి సరఫరాకు సిద్ధం చేసిన వ్యక్తి పై 6ఎ. కేసు నమోదు చేసినట్లుగా విజిలెన్స్ అధికారులు తెలిపారు. గున్నెంపూడి రేషన్ డిపో డీలరు భర్త రమేష్ గతంలో కూడా 6ఏ.కేసులో ఉన్నారు. విజిలెన్స్ సిఐ తిరుపతిరావు తో పాటుగా పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దారు ఈశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Admin
Rapid TV