Rapid TV - Andhra Pradesh / Anakapally : గుంటూరు జిల్లా రేపల్లె లో జులై 19,20 తేదీలలో మూడవ ఏపీ స్టేట్ సబ్ జూనియర్, కేడిట్ టైక్వాండో కొరిగి, పూమ్స్ ఛాంపియన్షిప్ 2024 నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టైక్వాండో క్రీడాకారులు25 పాల్గొన్నారు. ఈ క్రీడా సమరంలో 9 బంగారు, 2 రజిత పథకాలు, 4 కాంస్య పతకలు సాధించారు . వీరిలో తొమ్మిది మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. వీళ్ళని జనరల్ సెక్రెటరీ రెడ్డి రామ్ చరణ్ , ప్రెసిడెంట్ A కొండలరావు అభినందించారు. వీళ్లు ఆగస్టు 16,17 తేదీల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ లో జరిగే జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని అని తెలియజేశారు. క్రీడాకారులను స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP) కోచ్ M చిరంజీవి కుమార్ , N V N రమేష్ అభినందించారు, క్రీడాకారులందరూ జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Reporter
Rapid TV