Rapid TV - Andhra Pradesh / Anakapally : మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ వారి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు డి ఇ స్వామి నాయుడు, ఏఈ అమూల్య వారి తో మాట్లాడుతూ అనకాపల్లి పట్టణము, అనకాపల్లి మండలం, కశింకోట మండలం ల లో వున్నా ఓ ఎమ్ పనులు కింద డిసిల్టింగుకి.. నీటి సంఘాల ద్వారా కాలువలు చెరువులు అభివృద్ధికి నిధులు.. కసింకోట కాశీ మధుం ఛానల్ కి తొమ్మిది లక్షలు, పేరంటాలపాలెం ఛానల్ కి ఆరు లక్షలు, సీతానగరం ఛానల్ కి 10 లక్షలు, తగరంపూడి ఛానల్ కి 10 లక్షలు, వెదురుపర్తి ఛానల్ కు ఆరు లక్షలు, తుమ్మపాల ఛానల్ కి 10 లక్షలు, మాకవరం ఎర్రి నాయుడు ఛానల్ కి 10 లక్షలు, సంతపాలెం వీరన్న ట్యాంకుకు 10 లక్షలు, సిహెచ్ఎన్ అగ్రహారం ధర్మసాగరం ట్యాంకుకు 10 లక్షలు, బట్లపూడి ఎరకన్న దొర ట్యాంక్ కు 10 లక్షలు, రేబాక వూర ట్యాంకుకి తొమ్మిది లక్షలు,మొత్తం కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి, అని అన్నారు..... అదేవిధంగా అనకాపల్లి పట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 మురుగు నీరు కాలవులలో డి సిల్టింగ్ చేయటనికి 5025000 రూపాయలు నిధులు మంజూరు అయ్యయి అనీ అన్నారు...అదేవిధంగా పులి కాలవ 28లక్షలు, వెదుళ్ల గడ్డ chn అగ్రహారం 29లక్షల ముప్పది వేలు, పొతుకొండ గెడ్డ కొండుపాలెం గ్రామంకు 18లక్షల 20 వేలు,కొప్పాక గ్రామం గైరమ్మ గెడ్డకి 6లక్షలు, దిబ్బపాలెం గ్రామం చెర్లోపల ఛానల్ కు 9.95లక్షలు, అనకాపల్లి టౌన్ చెర్లోపల ఛానల్ కు 9.90లక్షలు, తుమ్మపాల గ్రామమం ఎల్లయ్య ఛానల్ కు 9.95 లక్షలు, అనకాపల్లి టౌన్ ఎల్లయ్య ఛానల్ కు 10లక్షలు, మొత్తం కోటి ముప్పై ఏడు లక్షలు నిధులు మంజూరు అయ్యాయి అనీ అన్నారు.... తక్షణమే వీటికి ఎష్టమేషన్లు తయారుచేసి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు... నీటిపారుదల శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు మరియు చేయవలసిన పనులు గురించి ఎమ్మెల్యే చర్చించారు
Reporter
Rapid TV