Rapid TV - Andhra Pradesh / Anakapally : ఏపీ తహశీల్దార్లు వారి పూర్వ జిల్లాలకు పునః బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర్వుల్లో జిల్లా కేంద్రాలకు బదిలీ చేసినట్లుగా ఉండడంతో ఆయా మండలాలకు కొత్త తహసిల్దార్లు వస్తారని ఊహాగానాలు నిలబడుతున్నాయి 2024 సాధారణ ఎన్నికలు సందర్భంగా విధులు నిర్వర్తించడానికి వివిధ జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లను తిరిగి వారి జిల్లాలకు బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ మాత్రమే బదిలీ చేసినట్లుగా ఉత్తర్వులు పేర్కొంది వారు ఏ మండలం నుంచి వచ్చారో ఆ మండలాలకు తిరిగి మళ్ళీ
Admin
Rapid TV