Sunday, 26 July 2026 01:43:09 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

వరి నూర్పుడు యంత్రం బోల్తా ఇద్దరు మృతి

Date : 29 January 2025 12:19 AM Views : 191

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం లో నూర్పుడు మిషన్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మాడుగుల మండలం ఒమ్మలి గ్రామానికి చెందిన వరి నూర్పుడు యంత్రం, మాకవారిపాలెం మండలం తామర గ్రామం వెళ్లి వరి కుప్పలను యత్రం తో నూర్చి. పని ముగిసిన తరువాత తట్టబంధ, రావికమతం మండలం మీదుగా ఒమ్మలి గ్రామం తిరిగి వెళుతుండగా. రావికమతం గ్రామం నాలుగు రోడ్ల కూడలి వద్ద మలుపు తిరుగు తుండగా బోల్తా పడిందిఆ సమయంలో మిషన్ తో పాటూ ఉన్న ఇద్దరు వ్యక్తుల పై మిషన్ పడి అక్కడి కక్కడే మృతి సంఘటన తెలుసుకున్న రావికమతం పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు జెసిబి సహాయంతో మిషన్ ని అక్కడ నుంచి బయటికి తీశారు మిషన్ కింద ఉన్న రెండు మృత దేహాలను బయటకు తీశారు మృతులు జొన్నపల్లి నాయుడు, జొన్నపల్లి గణేష్ లుగా పోలీసులు గుర్తించారు గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: